Tuesday 23 July 2013

మూర్ఖోపనిషత్ !!

విషయం: రాజకీయ నాయకుల్లో కనిపించే మూర్ఖత్వం
శైలి: బాబాయ్ - అబ్బాయ్ సంభాషణ స్టైల్
ప్రచురణ: ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, 2013 మార్చి నెలలో...
మై కామెంట్: ఈ రైటప్ కు ఆధారం ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన... భారతీయుల్లో 99 శాతం మంది మూర్ఖులే’ అన్న వ్యాఖ్యలు. నిజానికి కట్జూ ఏ సందర్భంలో, ఎందుకన్నాడో గానీ, మీడియా రాద్ధాంతం కారణంగా పెద్ద దూమారమే రేగింది అప్పట్లో. కట్జూ వ్యాఖ్యల ఆధారంగా పొలిటికల్ లీడర్ల మూర్ఖత్వాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ సెటైర్.
అదనపు ఆకర్షణ:  శ్రీధర్ కార్టూన్

No comments:

Post a Comment